Thursday, September 18, 2025
spot_img

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

Must Read

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎం.ఎన్. నాగరాజ్ క్రైమ్ బ్యూరో, బెంగళూరు ఈఐఆర్‎పి బృందం సహాయంతో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ భగవంత్రాయ్ మశ్యాల్ నేతృత్వంలోని బృందం దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో జితేంద్ర సింగ్ (31 )ను పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్‌ 51, 63 కింద కేసు నమోదు చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This