Friday, September 19, 2025
spot_img

15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న “మగధీర”

Must Read

టాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన క్రెజ్ ఉంది.
ఇదిలా ఉండగా రాంచరణ్ నటించిన సినిమాల్లో అత్యంత క్రెజ్ సొంతం చేసుకున్న మూవీ ” మగధీర “.ఈ సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది.రాజమౌళి “మగధీర” సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ హీరోగా,కాజల్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు.జులై 30 2009లో సినిమా విడుదలైంది.సుదీర్ఘంగా మగధీర 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This