Friday, July 4, 2025
spot_img

రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం..రెడ్ హాండెడ్ గా దొరికినపోయిన యువతి

Must Read

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో 270 గ్రాముల ( ఎం.డి.ఎం.ఎ) డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పక్క సమాచారంతో సన్ సిటీ సమీపంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రభాకర్, అనుభవ్ సక్సేనా అనే యువతిను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని 270 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమరుగా 20 లక్షల వరకు ఉండవచ్చు అని అధికారులు తెలిపారు.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS