Monday, August 18, 2025
spot_img

నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

Must Read

రోజుకో పూట.. ఎక్కడో చోట.. పైనుంచి.. కింది దాకా.. ఏ స్థాయికి.. ఆ స్థాయిలో.. కొందరు.. అడ్డగోలు సంపాదన కోసం.. అర్రులు చాస్తున్నారు. అవినీతి దాడుల్లో ‘వల’కు చిక్కుతున్నారు. ఎందరికో లేని.. అధికారం.. హోదా.. అందరికీ దక్కని.. గౌరవం.. మర్యాద.. నీలాగే కష్టపడి చదివినవారెందరికో.. రాని గొప్ప అవకాశం. అన్నింటికీ తగ్గట్లు.. జీతభత్యాలు.. ఇలా.. అన్ని విధాలా.. సకల సౌలభ్యాలెన్నో ఉన్నా.. కొంత మంది నీతికి పాతరేసి.. నిలువన దొరుకుతున్నారు. అవినీతిలో కూరుకుంటే.. జనం అసహ్యించుకుంటారు. నిజాయితీగా పనిచేస్తే.. నీరాజనం పడతారు..

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS