Saturday, July 26, 2025
spot_img

ఎటు పోతుంది ఈ దేశం…??

Must Read

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడు
క్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడు
ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..
సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడు
కోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకుల
మీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..
సేవ పేరుతొ ధన,మాన ప్రాణాలను దోచేవాడు ఇంకోకడు..
భూ తగాదాలు,ఆస్తి కోసం హత్యలు,పరువు హత్యలతో ఇంకెందరో..
ఇదేనా నేడు మనం చూస్తున్న కుళ్ళు,కుతంత్రాలతో నిండిన మన
భారతావని..ఎటు పోతుంది ఈ దేశం..??
ఏమవుతుంది నేటి ప్రజానికం..!!

Latest News

పిజి ఈసెట్‌, లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణలో పిజి ఈసెట్‌, లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్‌ 1నుండి 9 వరకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS