Wednesday, July 2, 2025
spot_img

లోకజ్ఞనం లేకుండా మూఢనమ్మకాలకు బలి

Must Read

ఎటు పోతుంది ఈ సమాజం…
బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..
మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??
లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??
జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..
బాబాల పేరుతొ దేశంలో మోసగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది..
బోలె బాబా కిస్సింగ్ బాబా,ఉయ్యాల బాబా,ఇలా విచిత్రమైన వేషధారణ
మరి పేర్లతో బాబాల సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి..ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తకుండా చోధ్యం చూస్తాయి
తప్ప కఠిన చర్యలు ఉండవా..??

దినేష్ జాజుల

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS