Tuesday, September 16, 2025
spot_img

ఏసీబీ వలలో ఆర్ఐ

Must Read
  • డిండి అర్ఐ శ్యామ్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

దిండి మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. కల్యాణ లక్ష్మి చెక్కు విషయంలో రూ. 10,000 డిమాండ్ చేసిన శ్యామ్ నాయక్. రూ. 5000 ఇస్తుండగా ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గతంలో కూడా పీఏపల్లి ఆర్ఐగా పని చేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్టు సమాచారం.ఫైల్ పై సంతకం పెట్టకుండా రెండు సంవత్సరాలుగా వేధిస్తున్న శ్యాం నాయక్. నల్గొండ ఏసీబీ డి.ఎస్.పి జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This