Sunday, May 18, 2025
spot_img

సౌదీ ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం

Must Read

గురువారం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.విమానంలో ఉన్న ప్రయాణికులు,సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 297 మంది ప్రయాణికులు ఉన్నారు.ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతో
పొగలు వ్యాపించాయి.ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది పైలెట్ ను అప్రమత్తం చేశారు.అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని రన్ వే పై నిలిపివేశారు.విమానం వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రయాణికులను,సిబ్బందిను ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందకు దించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS