Sunday, November 2, 2025
spot_img

అడిలైడ్ టెస్ట్..నిరాశపర్చిన టాపార్డర్

Must Read

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్‎లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఏల్ రాహుల్ 37, శూబ్మాన్ గిల్ 31 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 03, విరాట్ కోహ్లీ 07 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 05 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.

ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 03 వికెట్లు, స్కాట్ బోలాండ్ 02 వికెట్లు తీశారు. ఆట 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 100/5గా ఉంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This