Friday, August 8, 2025
spot_img

T-Hubలో కె.పి. జాన్ మిల్టన్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Must Read

సికింద్రాబాద్, లక్ష్మీ కళా మందిర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ రంగ నిపుణుడు కె.పి. జాన్ మిల్టన్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కె.పి. జాన్ మిల్టన్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా కె.పి. జాన్ మిల్టన్ మాట్లాడుతూ, “రియల్ ఎస్టేట్ రంగంలో విజయం సాధించాలంటే మార్కెట్‌ను అంచనా వేయడం, కస్టమర్లతో సంబంధాలు నెరపడం చాలా ముఖ్యం. ఈ AI బూట్ క్యాంప్‌లో నేర్చుకున్న టూల్స్, మార్కెట్ విశ్లేషణకు, ప్రాపర్టీలను వినూత్నంగా ప్రమోట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నైపుణ్యాలు నా వ్యాపారంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి, నన్ను ఇతరులకన్నా ముందు నిలబెడతాయని విశ్వసిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

Latest News

త‌మిళ‌నాడులో నూత‌న‌ విద్యావిధానం

రూపుదిద్దుకుంటున్న ద్విభాషా విధానం పాల‌సీ విడుద‌ల చేసిన ఎం.కే. స్టాలిన్ హిందీ భాషా విధానం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS