Friday, September 19, 2025
spot_img

పత్రిక విలేకరులపై పెత్తనం

Must Read

పైసా బలంతోనో.. పదవి బలంతోనో…పార్టీ బలంతోనో.. పత్రిక విలేకరులపై
పెత్తనం..ఇదేమిటి అని అడిగితే దాడులకు కూడా వెనకాడని వైనం..
ఇంకా నయం కలానికి కంచె వేస్తామనుకున్నారేమో..!!
కలానికి బలమెక్కువ, కంచెని తవ్వుకొని మంచేం మీద కూర్చుంది మీతో కచేరీ అడిస్తది..
పత్రిక అన్నల కష్టమే మీరు ఇష్టపడి కూర్చుండే కుర్చీ..
మీ మంచి,చెడ్డలు ప్రజల్లోకి మోసేది పత్రికవాళ్లే కదా..!!
మరి వారిపై దాడులు హర్షించదగ్గ విషయమా..?
సిగ్గు పడాల్సిన విషయం..
నాల్గవ పిల్లర్లపై అల్లర్లు తగదు..
వారు కలంతో అల్లరి మొదలు పెడితే ఆరాచకమే సృష్టిస్తారు..

  • రవి రాజన్
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This