Thursday, July 3, 2025
spot_img

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు

Must Read

గురువారం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు.బుధవారం ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాత్రి తిరుమలలోని గాయత్రి గెస్ట్ హౌస్ లో బస చేశారు.ఈరోజు ఉదయం శ్రీవారి దర్శననికి బయల్దేరారు.చంద్రబాబు కుటుంబాసభ్యులకు వేదపండితులు స్వాగతం పలికారు.అనతరం అర్చకులు కుటుంబసభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి,నారా లోకేష్ దంపతులు ఉన్నారు.చంద్రబాబు మనవడు దేవన్శ్ ను టి.టి.డీ అధికారులు ప్రసాదం అందజేశారు.అనంతరం స్వామివారి చిత్రపటాన్ని బాహుకరించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS