Thursday, February 13, 2025
spot_img

డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్య తలపై కత్తితో దాడి

Must Read

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది.శనివారం నజాఫ్ గూడ ప్రాంతానికి చెందిన దంపతులు అబస్ అలీ,సూఫీయ మధ్య డబ్బుల విషయంలో గొడవ తలెత్తింది.ఆగ్రహంతో సూఫీయ తలపై అబస్ అలీ కత్తితో దాడి చేశాడు.దీంతో తల్లిని రక్షించెందుకు కూతురు రస్మిన ఖతున్ (22) ప్రయత్నించింది.ఆమె తలపైన కూడా కత్తితో అబస్ అలీ దాడి చేశాడు.దీంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది.గమనించిన స్థానికులు వెంటనే ఆమెకు హాస్పిటల్ కి తరలించారు.కానీ రస్మీనా ఖతున్ మరణించిందని వైద్యులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దాడి చేసిన అబస్ అలీ పరారీలో ఉన్నట్టు సమాచారం.

Latest News

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS