Monday, September 15, 2025
spot_img

వైసీపీ పాలన పై సంచలన కామెంట్స్ చేసిన బండిసంజయ్

Must Read
  • వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు
  • స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు
  • నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది
  • గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్

గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని అని విమర్శించారు.స్వామివారి నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.రాజకీయ నిరుద్యోగులు టీటీడీను అడ్డాగా మార్చుకున్నారని మండిపడ్డారు.స్వామివారి ఆస్తులను పక్కదారి పట్టించిన నయవంచకులు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు.ఇప్పుడు స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు.వైసీపీ పాలకులు ఎర్రచందనం పేరుతొ జాతీయ సంపాదనను దోచుకున్నారని విమర్శించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This