Tuesday, September 16, 2025
spot_img

మతం పేరు మీద బీజేపీ 08 ఎంపీ సీట్లను గెలిచింది

Must Read
  • బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు
  • తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు
  • మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని,తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారని తెలిపారు.మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీ అక్షింతలు పంచి,మతం పేరు మీద 08 సీట్లు గెలిచారని విమర్శించారు.పదేళ్లు బీజేపీతో కొట్లాడం అని అంటున్న బీఆర్ఎస్ పార్టీ బిజెపి ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మద్దతు తెలిపిందని అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This