Saturday, January 25, 2025
spot_img

ప్రేమ వివాహం..నడి రోడ్డుపై అక్కను హత్య తమ్ముడు

Must Read

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇబ్రాహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు వెళ్తున్న నాగమణిని సోదరుడు కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడి చేసి హతమార్చాడు. నవంబర్ 01న నాగమణి శ్రీకాంత్‎ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం వీరిద్దరూ హయాత్‎నగర్‎లో నివాసముంటున్నారు. నాగమణి ప్రేమ వివాహం చేసుకోవడం సోదరుడు పరమేష్ కి ఏ మాత్రం ఇష్టం లేదు.

ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న సోదరుడు పరమేష్ నాగమణి విధులకు వెళ్తుండగా నాగమణిని కారుతో ఢీకొట్టి వేట కోడవలితో దాడి చేసి హత్యమార్చాడు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS