Tuesday, May 13, 2025
spot_img

బిజినెస్

బేగంపేట్‌లో ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్

భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ క్రీమరీ ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్, బేగంపేట్‌లో తమ మూడో ఔట్‌లెట్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. రూ. 1కే గ్రాము ఆర్గానిక్ ఐస్ క్రీం అందిస్తున్న ఈ స్టోర్‌ను సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, పోలీస్ అధికారులు, జర్నలిస్ట్ స్వప్న ప్రారంభించారు. 2013లో స్థాపితమై, 2018 నుంచి పూర్తిగా ఆర్గానిక్‌గా...

దిగొచ్చిన బంగారం ధరలు

3వేలకు పైగా తగ్గిన రేట్లు అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.3వేలు తగ్గింది. బుధవారం 11 గంటల సమయంలో బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,700గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా...

ఘనంగా బ్రిల్లర్ క్లినిక్ రెండో వార్షికోత్సవం

అందంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కానీ అనవసరమైన ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే నిపుణుల సలహాతోనే అందాన్ని మెరుగుపర్చుకోవాలి" అని ప్రముఖ వైద్య నిపుణురాలు, బ్రిల్లర్ క్లినిక్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమ్రిన్ బాను సూచించారు. జూబ్లీహిల్స్‌లో బ్రిల్లర్ క్లినిక్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుక అంగరంగ...

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్ బిజినెస్ & సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో, సంస్థకు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ & లీడర్స్ 2024–25 అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని కంపెనీ చైర్మన్ అండ్...

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం నుంచీ ఏకబిగిన పెరుగుతూ పోయాయి. ఉదయం సెన్సెక్స్‌, నిప్టీ, సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా.. తర్వాత నుంచి భారీగా పరుగులు పెట్టాయి. ఒక దశలో నిప్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌ 78,566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది....

ఫ్లిప్‌కార్ట్‌లో అసూస్ ఏఐ – పవర్డ్ ఎక్స్‌పర్ట్‌బుక్ పి సిరీస్‌

అసూస్, ఈరోజు భారతదేశంలో తన ఏఐ -ఆధారిత ఎక్స్‌పర్ట్‌బుక్ పి సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి అధిక పనితీరు, అధిక మన్నిక, గొప్ప బ్యాటరీ బ్యాకప్, సజావుగా విస్తరించదగిన సామర్థ్యం, ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ భద్రత మరియు ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ సర్వీస్ మద్దతుతో నడిచే, ఆందోళన లేని వ్యాపార అనుభవం అవసరమయ్యే వ్యాపారాలు మరియు నిపుణుల...

యువ ఫిల్మ్ మేకర్స్ కోసం ‘కీప్ఇట్‌షార్ట్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

యువ ఫిల్మ్ మేకర్స్ ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సినీ స్టోర్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో కీప్ఇట్‌షార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీస్టోర్ టెక్నాలజీస్ సీఈఓ నాగేందర్ పోలమరాజు మాట్లాడుతూ ఇది దేశంలోనే మొదటి ఫిల్మ్, యానిమేషన్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన్నారు. యువ ఫిల్మ్ మేకర్స్ కు...

శ‌ర‌త్ సిటీ మాల్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభించిన లిబాస్

భారతదేశంలోని ప్రముఖ అల్ట్రాఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటైన లిబాస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైద‌రాబాద్‌లోని శ‌ర‌త్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద ప్రారంభించింది. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త స్టోర్ లిబాస్ వారి విస్తృత స్థాయి ఫ్యాషన్ పోర్ట్ ఫోలియోను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. ఇది ఆధునిక...

స్పూర్తిదాయకంగా వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025

నిజ జీవిత​ హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్‌ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష కృషితో పాటు తమ సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న స్పూర్తిదాయక వ్యక్తిత్వాలను వైశ్య అచీవర్స్ అవార్డ్స్‌తో గౌరవించనున్నట్లు పేర్కొన్నారు. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ విభిన్న...

పసిడి పరుగులు

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు తులం దర లక్షకు చేరుకుంటుందని అంచనా బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో సామన్యులకు బంగారం కొనుగోలు తలకు మించిన భారంగా మారిపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్‌ బంగారం ధర 3500 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఓ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. అంటే భారత...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS