Tuesday, May 13, 2025
spot_img

క్రైమ్ వార్తలు

హెలికాప్టర్‌ కూలి ఆరుగురు పర్యాటకుల మృతి

ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు- హెలికాప్టర్‌ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా...

గుజరాత్‌ ఖావ్డా వద్ద డ్రోన్‌ పేలుడు

అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుకుచుపడిరది. ఈ దాడులతో ప్రస్తుతం భారత్ - పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలోని ఇండియా - పాకిస్తాన్‌ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఖావ్డా...

చంచల్‌గూడా జైలుకు అఘోరీ శ్రీనివాస్‌

అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్‌ ట్రాన్స్‌ జెండర్‌ కావడంతో చంచల్‌ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్‌ చేసిన అఘోరిని బుధ‌వారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అఘోరీ ప్రస్తుతం చంచల్‌ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం. రిమాండ్‌ నేపథ్యంలో అఘోరి...

నాగిరెడ్డిగూడలో యువతి అదృశ్యం

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొయినాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యం అయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ఏనుగుల ప్రిన్సీ(19).. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వనజ, పునేష్, ఎప్పటి లాగే.. పనికోసం బయటికి వెళ్లడం జరిగింది. పని ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి...

మహిళను మోసం చేసిన కేసులో అఘోరి అరెస్ట్

14 రోజుల రిమాండ్ చంచల్‌గూడ జైలు కు తరలింపు మోకిలా పిఎస్ లో ఫిర్యాదు నేపథ్యంలో, యుపీలో అఘోరీ ని అరెస్టు చేసిన పోలీసులు ఓ మహిళను చీటింగ్ చేసిన కేసులో అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరికి చేవెళ్ల కోర్డు14 రోజుల రిమాండ్ విధించింది. మోకిలా సీఐ వీరాబాబు వివరాల ప్రకారం.....

కారు డోర్ లాక్‌ ప‌డి ఇద్ద‌రు బాలిక‌లు మృ*తి

పెళ్లి ప‌నుల్లో త‌ల్లులు బిసి.. పిల్లలు మృ*తి చేవెళ్ల మున్సిప‌ల్‌లో ఘ‌ట‌న‌ ఓ ఇద్ద‌రు త‌ల్లుల ప్రేమ కారులో మాడిపోయింది. వినడానికి భారంగా అనిపించిన ఇదే నిజం పెళ్లి ప‌నుల్లో బిసిగా ఉండీ పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోక పోవ‌డంతో ఈ ధారుణం జ‌రిగింద‌నీ స్థానికులు మండిప‌డుతున్నారు. కారులో ఇరుకున్న పిల్ల‌లు ఎంత స‌మ‌యం మృత్యువో పోరాడారో.. ఎలా త‌ల్ల‌డిల్లారో...

హైదరాబాద్‌ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు

సురానా - సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై దాడులు చెన్నై బ్యాంక నుండి వెల కోట్ల రుణాలు పొందినట్లు సమాచారం సురానా గ్రూప్‌ పై ఇప్పటికే సీబీఐ కేసు తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్‌ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానాకి...

శ్రీనివాసుని లీలలు

వర్షిణి కంటే పెళ్ళి పేరుతో మరోఅమ్మాయిని మోసం ఇంకా అనేక మంది బాధితులు వున్నారు నగ్న పూజల పేరుతో రూ.9.08లక్షల తీసుకుని మోసం మోకిలా పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు మహిళా కమీషన్‌ను అశ్రయించిన వర్షిణి కుటుంబ సభ్యులు ఇప్పటికైన శ్రీనివాస్‌ అగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తారా ? నేను అఘోరీని.. నిత్యం ఆ దేవుడి నామస్మరణలో వుంటాను.. నన్నే...

నోవాటెల్‌ హోటల్‌ లిఫ్ట్‌లో టెక్నికల్‌ సమస్య

ఓవర్‌లోడ్‌తో కిందకు దిగిపోయిన లిఫ్ట్‌ లిఫ్ట్‌లో సిఎం తదితరులతో ఓవర్‌లోడ్‌ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో రేవంత్‌ రెడ్డి ఎక్కిన లిప్ట్‌ ఓవర్‌లోడ్‌ కారణంగా సాంకేతక‌ సమస్య ఏర్పడింది. ఓవర్‌ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిప్ట్‌ లోపలికి దిగిపోయింది. 8 మంది...

పార్క్‌ హయత్‌లో తప్పిన ముప్పు

వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో హోటల్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. నగరంలోని బంజారాహిల్స్‌ పార్క్‌హయత్‌లో సోమవారం ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS