తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కార్తీక్ మహారాజ్ గా ప్రసిద్ధి చెందిన స్వామి ప్రదీప్తానంద తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. తనకు పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2013 నుంచి...
సంవిధాన్ హత్య దివస్గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
నేటికి సరిగ్గా 50 ఏండ్ల కిందట అధికార దాహం, పదవీ వ్యామోహం కమ్మి ఇందిరాగాంధీ దేశంలో "ఎమర్జెన్సీ" విధించారు. దీంతో ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ కబందహస్తాల్లో నలిగిపోయి ఖూనీ అయిందని బీజేపీ విమర్శించింది. ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఇదొక మాయని మచ్చగా, చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని పేర్కొంది....
బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ ఇవాళ (జూన్ 24 మంగళవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. తొలి రోజు నుంచే సానుకూల స్పందనను...
బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూప్రసాద్యాదవ్ ఆ పార్టీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్నారు. ఈ మేరకు నామినేషన వేశారు. ఆయన ఇప్పటిదాక 12 సార్లు ఈ పదవిని చేపట్టారు. ఈ విషయాన్ని లాలూ చిన్న కొడుకు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు. లాలూజీ మరోసారి...
కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు ఇటీవల పలుమార్లు కోరగా దానిపై హోం మంత్రి అమిత్షా స్పందించారు. చర్చల అవసరమే లేదని తేల్చిచెప్పారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. మావోయిస్టులు అలా చేస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన హామీలన్నీ అమలయ్యేలా చూస్తామని చెప్పారు. అవసరమైతే అంతకన్నా ఎక్కువగా...
ఇరాన్ నుంచి ఇండియాకి 517 మంది భారతీయుల తరలింపు
పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఇండియా చేసిన యుద్ధం పేరు ఆపరేషన్ సింధూరం. ఇప్పుడు ఇరాన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు చేపట్టిన కార్యక్రమం పేరు ఆపరేషన్ సింధు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 517 మంది భారత పౌరులను సేఫ్గా తీసుకొచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో విద్యార్థులతోపాటు...
మాతృభాష పట్ల గర్వంతో ప్రపంచాన్ని నడిపించాల్సిన సమయం అసనమైంది
శిక్షణలో సమూల మార్పు అవసరం ` మన శిక్షణ నమూనాలో సానుభూతిని తీసుకురావాలి
‘‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా
త్వరలోనే భారత్లో ఇంగ్లీష్లో మాట్లాడే వారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదని కేంద్ర...
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డా.అర్చన మంజుదార్
మహిళలు తమ సమస్యలు తెలపడానికి హక్కులను కాపాడుకోవడానికి ఎప్పుడైనా 24 గంటలు హెల్ప్ లైన్/ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు: జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డా. అర్చన మంజుదార్
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా జాతీయ మహిళా కమిషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుంది: జిల్లా కలెక్టర్...
దాదాపు 19 రోజులు నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు పుంజుకున్నాయి. మధ్య, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్య, ఉత్తర మహారాష్ట్ర, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోనూ విస్తరించనున్నాయి.
గుజరాత్ పరిసరాల్లో...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 16 సోమవారం) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నానని దర్శనానంతరం పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.
పూర్ణచందర్ రావు కారణమని తండ్రి ఫిర్యాదు
తన కూతురు స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్యకు పూర్ణచందర్ రావు అనే వ్యక్తి కారణమని ఆమె తండ్రి తెలిపారు. భర్తతో విడిపోయాక...