Monday, June 30, 2025
spot_img

ఎన్‌.ఆర్‌.ఐ

స్వతంత్ర భారత చరిత్రలో సక్సెస్‌ఫుల్ స్టార్టప్ స్టేట్ తెలంగాణ

ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తెలియడానికి తెలంగాణనే నిదర్శనం - లండన్ ఆక్స్‌ఫర్ట్ ఇండియా ఫోరమ్ సదస్సులో తెలంగాణ విజయగాథను వినిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది స్వతంత్ర భారతంలో అద్భుతమైన ఆర్థిక...

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. తెలంగాణ ప్రభుత్వ హెల్ప్‌లైన్‌..

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.🔸విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి అందిన తాజా వివరాల ప్రకారం,...

డల్లాస్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవాలు

ఎన్నారై అరవింద్ వంగలతో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణసమావేశం హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలపై విస్తృతంగా చర్చలు తెలంగాణాతోపాటు అమెరికా తదితర విదేశాల్లో అరవింద్ వంగల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ రమణ.. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఎన్ఆర్ఐ బిజినెస్‌మ్యాన్ అరవింద్ వంగలతో...

అగ్రరాజ్యం.. అహంకారం..

అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. నేల మీద పడేసి, చేతులను వెనక్కి గుంజి, చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఇండియాకి పంపించేశారు. ఈ దారుణాన్ని కునాల్ జైన్ అనే మరో భారతీయుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కునాల్ జైన్ తన పోస్టులో...

మాగంటి గోపినాథ్‌కు ఎన్‌ఆర్‌ఐల నివాళి

జూన్ 8న ఆదివారం ఉదయం కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత మాగంటి గోపీనాథ్‌కి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఘనంగా నివాళులు అర్పించారు. లండన్‌లోని నాన్ రెసిడెంట్ ఇండియన్లు సంతాపం ప్రకటించారు. గోపీనాథ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శాసన సభ్యుడు మాగంటి గోపినాథ్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ...

న్యూజిలాండ్‌లో ఎన్టీఆర్ సినీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఎన్‌టీ రామారావు సినీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ (వజ్రోత్సవాలు) ఘనంగా జరిగాయి. ఈ 75 ఏళ్ల వేడుకలను ఆక్లాండ్‌లోని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం, ఆక్లాండ్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించాయి. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్, గ్లోబల్ నెట్‌వర్క్ చైర్మన్ టీడీ జనార్ధన్, వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి,...

జ్యూనికార్న్ సదస్సు 2025 విజయవంతం

టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీ జరిపిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ ఏఐ సదస్సు 2025లో మన దేశ గ్రామీణ ప్రాంతాల పిల్లలు ప్రతిభను చాటుకున్నారు. ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో ఇండియన్ స్టూడెంట్స్ 50 మంది తమ ప్రాజెక్టులను ప్రదర్శించి ఔరా అనిపించుకున్నారు. సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సోషల్...

తెలుగు భాషా దినోత్సవ సన్నాహాలు ముమ్మరం

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తెలుగువారు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవ (టీబీడీ) సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ వేడుకలను సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా-సెంట్రల్‌) నిర్వహిస్తుంది. సంబరాలకు ముందుగా ఏర్పాటుచేసే క్రీడా పోటీల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారతీయ అంతర్జాతీయ పాఠశాల(ఐ.యస్.ఆర్) క్యాంపస్‌లో లేటెస్ట్‌గా నిర్వహించిన పోటీల్లో...

నాట్స్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి మందడి

యూఎస్‌లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణం చేయించారు. నాట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని శ్రీధర్ తెలిపారు. సహకరించిన ప్రతిఒక్కరీ ధన్యవాదాలు...

డాలస్‌లో గాంధీజీకి కేటీఆర్ నివాళులు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అమెరికాలోని డాలస్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అమెరికాలోనే అతిపెద్ద బాపూజీ విగ్రహం డాలస్‌లో ఉంది. యూఎస్ పర్యటనలో భాగంగా కేటీఆర్ జాతిపిత విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అహింస, సత్యాగ్రహంతో భారతదేశ ప్రజలందరినీ గాంధీజీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, బానిస బతుకులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తీసుకొచ్చేందుకు పాటుపడ్డారని కేటీఆర్ కొనియాడారు. అందుకే...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS