Monday, August 18, 2025
spot_img

తెలంగాణ గవర్నర్ ని కలిసిన సీఎం చంద్రబాబు

Must Read

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన చంద్రబాబుకి తెలంగాణ గవర్నర్ రాధకృష్ణన్ శుభకాంక్షలు తెలిపారు.అనంతరం పెండింగ్ లో ఉన్న పలు విషయాల పై చర్చించారు.

Latest News

జలదిగ్బంధంలో వనదుర్గమ్మ‌

సంగారెడ్డి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా ఆరో రోజూ వరద జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS