Monday, June 2, 2025
spot_img

రేపు శ్రీశైలంలో పర్యటించునున్న సీఎం చంద్రబాబు

Must Read

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించునున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్వహించే “జలహారతి” కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం అక్కడి నుండి జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు.సున్నిపెంటలో వాటర్ యూజర్స్‌ అసోసియేషన్ సభ్యులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.

సీఎం చంద్రబాబు పర్యటన సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.మరోవైపు ప్రత్యేక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS