Saturday, August 23, 2025
spot_img

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు) సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు.ఆగష్టు వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 నెలల్లో సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు.

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS