Thursday, September 18, 2025
spot_img

సూర్యాపేట జిల్లాలో 70,000 మంది రైతులకు పంట రుణమాఫీ

Must Read
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..

సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని వెల్లడించారు.జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిపొందిన రైతులతో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు.ప్రజాప్రతినిధులు,లబ్ధి పొందిన రైతులు,అధికారులు,మీడియా ప్రతినిధులు హాజరు కావాలని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This