Saturday, May 17, 2025
spot_img

ఫిలిప్పిన్స్‎లో ట్రామి తుఫాను బీభత్సం

Must Read

ఫిలిప్పిన్స్‎లో ట్రామి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఉత్తర ఫిలిప్పిన్స్‎లో వరదలు సంభవించాయి. కొండచరియాలు విరిగిపడడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుప్రావిన్స్ బికోల్ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకులాయి. తుఫాన్ కారణంగా అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సేవల మినహా పాఠశాలలు, కార్యలయాలను మూసివేశారు. సహాయక చర్యల చేపట్టడానికి దాదాపు 1500 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS