Saturday, September 13, 2025
spot_img

కొనసాగుతున్న దోస్త్ ప్రక్రియ..6న దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు

Must Read

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది. దోస్త్‌ ఫస్ట్‌ ఫేజ్‌ సీట్ల కేటాయింపు ఈ నెల 6న జరగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రితో పాటు దోస్త్‌ కన్వీనర్‌ పాల్గొంటారు.రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి.మూడు విడతల్లో దోస్త్‌ పక్రియను పూర్తిచేస్తారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This