Thursday, June 5, 2025
spot_img

సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే

Must Read

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ క్రమంలో అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారనే సందేహాలు వచ్చాయి.దింతో మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణమోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

Latest News

‘రానా నాయుడు సీజ‌న్‌2’ ట్రైల‌ర్ రిలీజ్

ఫిక్స‌ర్ మ‌ళ్లీ తిరిగొచ్చాడు.. అయితే ఈసారి త‌న కుటుంబం కోసం. 2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ ‘రానా నాయుడు’ ఎంత పెద్ద ఆద‌ర‌ణ‌ను పొందిందో తెలిసిందే....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS