Thursday, September 18, 2025
spot_img

రాష్ట్ర ప్రజలకు తొలిఏకాదశి,పీర్ల పండుగ శుభాకాంక్షలు: కేసీఆర్

Must Read

తోలి ఏకాదశి,మొహరం పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలు ఉపవాస దీక్షలతో,భక్తి శ్రద్ధలతో తోలి ఏకాదశి పండుగ జరుపుకుంటారని తెలిపారు.త్యాగానికి గుర్తుగా హిందూ,ముస్లింలు కలిసి కట్టుగా పీర్ల పండుగ జరుపుకుంటారని,ఈ పండుగ తెలంగాణ గంగ,జామున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This