Tuesday, May 20, 2025
spot_img

వైసీపీ ప్రభుత్వం పై హోం మినిస్టర్ కామెంట్స్

Must Read

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిందని విమర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత.మంగళవారం జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో మహీంద్రా వాహన సంస్థ పోలీసులను బ్లాక్ లో పెట్టిందని గుర్తుచేశారు.సరెండర్ సెలవులు ఇవ్వలేదని,కానీ ఇప్పుడు సరెండర్ సెలవుల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రాల నుండి పోలీసులు ఆయుధాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో అమరావతి కట్టడానికి నిధులు మంజూరు చేస్తే,కట్టడం ఇష్టం లేక మానేశారని విమర్శించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS