Monday, August 18, 2025
spot_img

పెంచిన డైట్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలి

Must Read
  • అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
  • డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
  • 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం
  • సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలని అధికారుల నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలు పంపగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచడం ద్వారా రాష్ట్రంలో 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎంపీ మల్లు రవితో పాటు సంబంధిత అధికారులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

గాంధీ కుటుంబం మాట శిలాశాసనం

పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గాంధీ కుటుంబం దేశానికి వరం గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చి, చారిత్రక వారసత్వాన్ని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS