Monday, August 18, 2025
spot_img

రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి

Must Read

పుణెలో న్యూజిలాండ్‎తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‎లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి సిరీస్‎ను కోల్పోయింది.

రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. టార్గెట్ ను చెందించేందుకు బరిలోకి దిగిన భారత్ జట్టు 208 పరుగులకు ఆలౌటైంది.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS