Friday, July 4, 2025
spot_img

మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు

Must Read

గాజా పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.తాజాగా మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది.డెయిర్ ఆల్ బాలాహ్ లోని ఓ పాఠశాలపై వైమానిక దళలతో దాడులు చేసింది.ఈ దాడిలో చిన్నారుల సహా మొత్తం 12 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.అనేకమంది పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.మరోవైపు వైమానిక దాడుల్లో అనేక మంది గాయపడి ఉంటారని,మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS