Monday, May 19, 2025
spot_img

క‌నిపించ‌డం లేదు…

Must Read

తన భర్త రవి కుమార్ ఈ నెల 28 నుండి కనిపించడం లేదంటూ కమర్షియల్ టాక్స్ కాలనీ,మోహన్ నగర్ , కొత్తపేట , రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ శారదా చైత్యనపూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 28న మధ్యాహ్న‌
భోజనం తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తూ మ‌ళ్ళీ తిరిగి రాను అని తనతో చెప్పి వెళ్లినట్టు శారదా ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త జాడ కోసం చుట్టూపక్కల, బంధువుల ఇళ్లతో పాటు రవికుమార్ మిత్రుల వద్ద వెతికిన ఎక్కడ కూడా జాడ దొరకలేదని పోలీసులకు తెలిపారు. తన భర్త కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారని ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ధ‌ర్యాప్తు ప్రారంభించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS