Thursday, September 18, 2025
spot_img

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి

Must Read
  • స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మంగళవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు.తమ పార్టీ నుండి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన
10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరారు.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా స్థానాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే తాము ఫిర్యాదులో పేర్కొన్న అంశాల పై దృష్టి సారించి,చర్యలు తీసుకోవాలని కోరారు.ఎమ్మెల్యేలు హరీష్ రావు,కేటీఆర్,సబితా ఇంద్ర రెడ్డి,సునీతా లక్ష్మరెడ్డి,పద్మరావు గౌడ్,వేముల ప్రశాంత్ రెడ్డి,మాధవరం కృష్ణ రావు తో పాటు తదితరులు ఉన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This