Thursday, September 18, 2025
spot_img

ఎమ్మెల్సీ – తీన్మార్ మల్లన్న…!

Must Read
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్డేట్…
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నిక ఇక లాంఛనమే..
  • కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
  • 48 అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకొని అభ్యర్థులు
  • స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ ను ఎలిమినెట్ చేసిన ఆయన ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల ను లెక్కించిన అధికారులు.
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడం తో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినెట్ చేసిన అధికారులు
  • మొత్తం 50 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న, బీఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి
  • దాదాపు 13 వేల ఓట్ల ఆధిక్యం లో ఉన్న తీన్మార్ మల్లన్న
  • అయినా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోకపోవడం తో రాకేష్ రెడ్డి ని ఎలిమినెట్ చేయాల్సిన పరిస్థితి
  • లాంఛనమే కానున్న తీన్మార్ మల్లన్న గెలుపు
  • మ్యాజిక్ ఫిగర్ చేరుకునేంత వరకు కొనసాగనున్న ఓట్ల లెక్కింపు
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This