Friday, May 16, 2025
spot_img

మోహన్‎బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

Must Read

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. రాచకొండ పోలీసులు జారీచేసిన నోటీసులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‎బాబుకు పహడీషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‎బాబు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. పిటిషన్‎పై జస్టిస్ బి.విజయ్‎సేన్‎రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

పోలీసులు అయిన నివాసం వద్ద నిఘా పెట్టాలని, ప్రతి 02 గంటలకోసారి మోహన్‎బాబు ఇంటిని పర్యవేక్షించాలని ఆదేశించింది.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS