Thursday, September 18, 2025
spot_img

మదనపల్లి కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడు అరెస్ట్

Must Read

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ కేసుకు సంభందించి వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు,సర్పంచి ఈశ్వరమ్మ భర్త బండపల్లి అక్కులప్పను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.అయితే అక్కులప్ప పై పలు భూ అక్రమాలకు సంభందించి కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయ్.ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This