Monday, May 19, 2025
spot_img

మంత్రిగా మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన నారాలోకేష్

Must Read
  • సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్
  • 16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారాచంద్రబాబు మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేశారు.
16347 పోస్టుల భర్తీ కోసం చంద్రబాబు తొలిసంతకం చేశారు.సంబంధితశాఖ మంత్రిగా లోకేష్ కూడా మెగా డీఎస్సీ పైనే తొలిసంతకం చేశారు.సచివాలయనికి చేరుకున్న లోకేష్ కి మంత్రులు,నాయకులు,అధికారులు స్వాగతం పలికారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS