Thursday, September 18, 2025
spot_img

తెలంగాణ ఎంపీ ఎన్నికలలో జాతీయ పార్టీల హవా

Must Read
  • తెలంగాణ లో ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సత్తా చాటుకున్నాయి.. చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించి సరిసాటిగా నిలిచాయి.
  • గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల లో BRS కు పట్టం కట్టిన ఓటర్లు ఎంపీ ఎన్నికలలో బీజేపీ కి మద్దతుగా నిలిచారు..
  • అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రాభవం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికలు మరింత చేదు అనుభవాన్ని మిగిల్చాయి.!
  • పాతబస్తీలో మరోసారి ఏం ఐ ఎం సత్తా చాటింది.. బీజేపీ కి కాస్త హైప్ వచ్చినప్పటికీ అవి ఓట్ల రూపంలో కనిపించలేదు..
  • హైదరాబాద్ స్థానాన్ని ఘనమైన మెజారిటీ తో అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సొంతం చేసుకున్నారు
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This