Tuesday, October 28, 2025
spot_img

వారణాసిలో పర్యటించునున్న ప్రధాని మోదీ

Must Read
  • పీఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనకి ప్రధాని మోదీ
  • పీఎం కిషన్ యోజన కింద 17 విడత నిధులను విడుదల చేయునున్న ప్రధాని
  • తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనునున్న మోదీ

మూడోసారి ప్రధానిగా బాద్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు.సాయింత్రం 4గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.అక్కడి నుండి నేరుగా వారణాసిలో జరగనున్న పిఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనం లో పాల్గొని ప్రధాన మంత్రి కిషన్ యోజన కింద లబ్ధిదారులకు 17 విడత నిధులను విడుదల చేసి స్వయం సహాయక బృందంలోని మహిళలకు సర్టిఫికెట్స్ అందజేస్తారు.ఆ తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.తిరిగి రాత్రి ఢిల్లీకి ప్రయణమవుతారు.ప్రధాని పర్యటన సంధర్బంగా మోదీ స్వాగతం తెలిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.వారణాసిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This