Thursday, July 3, 2025
spot_img

వైద్యఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

Must Read
  • మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు
  • వైసీపీ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది
  • గతంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తాం

ఏపీ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాద్యతలు చేపట్టారు.సచివాలయంలోని 5వ బ్లాక్ లో మంత్రిగా బాద్యతలు చేపట్టారు.తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాద్యతలు అప్పగించిన ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సంధర్బంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని,అన్నీ రంగాలు వెనుకబడ్డాయని అన్నారు.ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని,వైసీపీ ప్రభుత్వ హయంలో ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామని తెలిపారు.పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు.ప్రధాని మోడీ,సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ను అన్నీ విధాలా అభివృద్ది చేస్తామని తెలిపారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS