వైద్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
జిల్లా మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్
సూర్యాపేట, మే 25(ఆదాబ్ హైదారాబాద్): కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్...
పోచారం మునిసిపల్ కమిషనర్ కూడా ఆ సంస్థ మోచేతి నీళ్లే తాగుతున్న వైనం హెచ్ఎండీఏ లేఔట్ ప్రకారం దారిని ఓ సర్వే నంబర్లో చూపించిప్రభుత్వ స్థలం పైగా రైతుల పొలాల మీదగా రోడ్డు వేస్తున్న జక్కా వెంకట్ రెడ్డి.. పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి పైరవీలతోనే…వారు కడితే సక్రమం.. మేం కడితే అక్రమమా? పేదోడికో...
˜ ఆ భూమి విలువ 400 కోట్ల రూపాయలు˜ ప్రొహిబిటెడ్ కోర్టు కేసులో ఉన్న భూములకు డీటీసీపీ అనుమతులు˜ సాల్వో ఎక్స్ప్లోసివ్స్, శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్కు అనుమతి ఎలా ఇచ్చారు? ˜అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డగా మారిన యాదగిరిగుట్ట ఎస్ఆర్వో..˜ ఇప్పటికే ఓ ఎస్ఆర్వో సస్పెండ్, ఒకరు ఏసీబీ ట్రాప్లో.. ˜ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఎస్ఆర్వో...
స్పీకింగ్ ఆర్డర్లు జారీ చెయ్? పైసలు వసూల్ చెయ్?
హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన సర్కిల్-21 డిప్యూటీ కమిషనర్..
వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు..
ఖానామెట్లో కానరాని ప్రభుత్వ నిబంధనలు..
చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ యాక్ట్-1955, టి.ఎస్. బీ పాస్లు వర్తించవు..
శేర్లింగంపల్లి జోన్ పరిధిలో బోగస్ జీహెచ్ఎంసీ మార్టిగేజ్లతో అనుమతుల జారీ..
చందానగర్...
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడిసింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...
మియాపూర్లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ..
వర్మ అవినీతిలో భాగస్వాములై, కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్ శాఖాధికారులు..
కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..!
రేరా, హెచ్ఎండిఏ అనుమతి రద్దు చేయకపోవడంలో మతలబేంటి..
స్థానిక పోలీస్ స్టేషన్లో నేటికీ ఫిర్యాదు చేయని ఇరిగేషన్ అధికారిణి ఏ.ఈ. పావని
రంగారెడ్డి...
సర్కార్ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం
ఇదేంటని ప్రశ్నించినా పట్టించుకోని వైనం
సర్వజనాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
నిరు పేదలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం సర్కార్ దవాఖానాలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుపేద, గిరిజనుల, పట్టణప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు సర్కార్ వైద్యం అందని ద్రాక్షలా మారిందని చెప్పకనేచెప్పవచ్చు. సర్వజన ఆసుపత్రిలో...
తెలంగాణ రాష్ట్రంలోని జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడం ఆందోళన కరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రుల, టీచర్స్ శాసన మండలి ఎన్నికలలో విద్యావంతులు ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు అవుతారు. విద్యావంతులే...
మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా...
అందరూ కలసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను
ప్రెస్ మీట్ లో హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలయ్ సచ్దేవ్
''రేపు నా బర్త్ డే. ఈ చిన్నారులతో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా వంతుగా డొనేషన్ ఇచ్చాం. ఇది చిన్నదే. అయితే ఈ చిన్న సాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుంది....
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...