Thursday, September 18, 2025
spot_img

acp

దేవీబాగ్ ఆలయ భూమి కబ్జా

అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిలుస్తున్న అధికారులు ఎండోమెంట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు తప్పుడు పత్రాలతో ఆక్రమణకు య‌త్నం విజిలెన్స్ విచారణలో జాప్యం, జీహెచ్‌ఎంసీ వైఫల్యం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న శ్రీ దేవీబాగ్ ఆలయానికి చెందిన విలువైన భూమి ఆక్రమణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భూమి ఆక్రమణలో ఎండోమెంట్ శాఖ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని శ్రీ దేవీబాగ్ వెల్ఫేర్ సొసైటీ...

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...

టౌన్ ప్లానింగ్ ఖాళీ..!

టిపిఎస్‌ కు చైన్‌ మెనే దిక్కా.!? సెలవుపై వెళ్లిన ఏసీపీ,టీపీఎస్‌..! జెడ్సి మందలింపే కారణమంటూప్రచారం..! ఉన్న ఒక్క టీపీఎస్‌ సెలవుతో.. తీవ్ర అవస్థలు పడుతున్న పబ్లిక్‌ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తమపనులు జరిగేదేట్లంటూ మండిపాటు! జిహెచ్‌ఎంసి కమిషనర్‌,సర్కార్‌..చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది శేరిలింగంపల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పరిస్థితి. అసలే టిపిఎస్‌ విభాగమనేది అందుబాటులో ఉన్న అరకొర ఉద్యోగులతో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img