Monday, May 19, 2025
spot_img

ad srinivasulu

స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో బ‌రితెగించిన ఏడీ, డీఐలు

(త‌ప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి క‌బ్జా) కబ్జాచేసిఅక్ర‌మంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి గ‌తంలోనే సర్కారు భూమిగా స‌ర్వే చేసి, తేల్చిన అప్ప‌టి ఏడీ ఎం. రామ్‌చంద‌ర్‌, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధ‌ర్‌ ముడుపులు తీసుకొని త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు ఏడీ దాఖ‌లు చేసిన త‌ప్పుడు రిపోర్ట్‌ను మేడ్చ‌ల్...

ఏడీ కాదు.. ఈయన కేడీ

ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది.. ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు.. మేడ్చల్‌,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు.. ప్రైమ్‌ ల్యాండ్‌, ప్రైవేటు ల్యాండ్‌ లంటూ శఠగోపం పెట్టేసేఘనాపాఠీలు. అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్‌ను పావుగావాడుకున్న అవినీతి అధికారి డి.ఐ.గంగాధర్‌, సీనియర్‌...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS