ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర...
ఐపీఎల్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల కలను నిజం చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. మంగళవారం (జూన్...