బిజెపి కొత్త అధ్యక్షుడు మాధవ్ వెల్లడి
బీజేపీని ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తానని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ...
కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు
ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన...
కేసును స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారించాలి
నిజమైన నిందితులపై చర్యలు తీసుకోవాలి
లేకపోతే ఓపి సేవలు నిలిపేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం
సీఐ భీమ్ కుమార్ పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా గ*జాయితో ఓ ప్రైవేటు వైద్యుడు పట్టుబడ్డ ఘటన కలకలం రేపింది. పట్టణంలో ఓ యువ...
తెలంగాణలోనూ తూతూ.. మంత్రంగా సర్వే
ఎవరో డిమాండ్ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు
కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్ రెడ్డి
బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని...
ఇన్నేళ్ళ చరిత్రలో కిస్మత్రెడ్డి తెలంగాణకు చేసిందేమిటీ ?
మీలాగ రాహస్య ప్రేమను నడపడం మా పార్టీకి అలవాటులేదు
గత జన్మలో కిషన్, అసద్ అన్నదమ్ములు అనుకుంటా
కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది
మూసీ పై కాదు ముందు సబర్మతి గురించి మాట్లాడండి
బండి సంజయ్ భాష ఎలాంటిదో అందరికీ తెలుసు
బీజేపీ నేతల పై విరుచుకుపడ్డ మహేష్ గౌడ్
ఇన్నేళ్ళ పాటు ఎంపీగా,...
ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్.. రేవంత్ - బీఆర్ఎస్ ఒక్కటనవట్టే.. బీజేపీ - బీఆర్ఎస్ ములాఖత్ అని రేవంత్ అనవట్టే.. కాంగ్రెస్ - బీజేపీ ఒక్కటని కేటీఆర్ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె...
సంతాపం తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్(tamilisai soundaryarajan) తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్ (Kumari Ananthan) (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మహాత్ముడి సిద్ధాంతాలను పునికిపుచ్చుకున్న దేశ భక్తుడు,...
జాకీ పెట్టిలేసినా బీఆర్ఎస్ లేవదు : బండిసంజయ్
రాష్ట్రంలో పాలన అదుపు తప్పిదని.. కాంగ్రెస్కు పాలన చేతకావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ నేత రాజాసింగ్ కామెంట్స్పై బండి సంజయ్ స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య రహస్య సమావేశాలు జరిగి...
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ దేశం వదిలిపోయేలా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా నేను బీజేపీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...