Wednesday, July 2, 2025
spot_img

BRS

సుప్రీం తీర్పును స్వాగతించిన బిఆర్‌ఎస్‌

ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలన్న కెటిఆర్‌ కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర...

పింక్‌బుక్‌లో బెదిరింపు నేతల పేర్లు

ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టం రజతోత్సవ సభకు రాకుండా బెదిరింపులు వేధించే నాయకులు, అధికారులను వదలబోం సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్‌ పింక్‌ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్‌ నాయకులపై...

రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ నాపై పోటీ చెయ్

మంత్రి పదవి మీద ఉన్న ఆశ ప్రజల సమస్యల మీద లేదు. ఈనెల 20న వరంగల్లో జరిగే రజితోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ సన్నాక సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి...

రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా

కేసీఆర్‌ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదు మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అంబేద్కర్‌ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 135వ జయంతి...

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్‌.. రేవంత్‌ - బీఆర్‌ఎస్‌ ఒక్కటనవట్టే.. బీజేపీ - బీఆర్‌ఎస్‌ ములాఖత్‌ అని రేవంత్‌ అనవట్టే.. కాంగ్రెస్‌ - బీజేపీ ఒక్కటని కేటీఆర్‌ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె...

పదో తరగతి పేపర్‌ లీకేజీపై విద్యార్థి పిటిషన్‌

వచ్చేనెల 7న కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం నకిరేకల్‌ టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో విద్యార్థిని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో,...

తెలంగాణని ఆదుకునేది ఎవరు..

కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్‌ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా...

హక్కుల కోసం బహుజనులు ఉద్యమించాలి

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన‌ అవసరం ఉంద‌ని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది అని కవిత పేర్కొ న్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులు ఆమోదం...

రైతు రుణమాఫీలోనూ మోసాలు

అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్‌ సర్కార్‌ ఉచితంగా ఎల్‌ఆర్‌ఎల్‌ చేస్తామని మాటతప్పిన రేవంత్‌ అందరికీ అందని రైతు భరోసా సాయం శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి సర్కార్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల...

30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెంకటేష్ గుప్తా అక్రమ విల్లాల నిర్మాణాలు

వండర్లాని బూచిగా చూపించి విల్లాలు అమ్మి అమాయకులను మోసం చేసే తంతు ఆపాలి.. విడి, విడిగా గృహ నివాస అనుమతులు తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం.. ఇది ముమ్మాటికీ చట్ట విరుద్ధం,.! హెచ్.ఎం.డి.ఏ,.. ఎం.ఏ. అండ్ యు.డి ఉన్నత అధికారులు, విజిలెన్స్ నిఘా విభాగాలు తనిఖీ చేయాలి.. అప్పుడే నిజానిజాలు వెలుగు చూస్తాయంటున్న స్థానిక ప్రజానీకం.. ప్రభుత్వ ఖజానాకు చెందవలసిన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS