ఆదివాసీ గూడాల్లో ఆనందం
తమ పోరాటం ఫళించందని సంబరం
ఎక్కడో ఒకచోట పులి జాడలుకనిపిస్తేనే వణికిపోయిన గిరజనం ఇప్పుడు.. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ జోన్ ప్రకటనతో చలించిపోయింది. తాము ఉన్న ఊళ్లు వదలాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అందుకు జీవో 49కి వ్యతిరేకంగా ఉద్యమించారు. జిల్లా బంద్ చేపట్టారు. జీవో 49ని రద్దు చేయాలని ఆదివాసీ, తుడుందెబ్బ...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి
అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
యూరియా కొరత లేకున్నా కొందరు అసత్య ప్రచారాలు
25 నుంచికొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సిఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
జులై 25 నుంచి వడ్డెరల రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులుగా పీట్ల శ్రీధర్ ఎన్నిక
స్థానిక సంస్థల ఎన్నికలలో వడ్డెర కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని జాతీయ వడ్డెర సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులుగా ఫీట్ల...
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పి జె ఆర్ ఫ్లై ఓవర్ నేడు శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్...
సీఎం రేవంత్కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతి
వేములవాడలోన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు ఆయన దృష్టికి తెచ్చారు. డాక్టర్...
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
ప్రతిసారీ ఫీజులు పెంచడంపై అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి
ఫీజుల ఖరారుపై లోతైన, శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశం
గత ప్రభుత్వ విజిలెన్స్ నివేదికలపైనా ఆరా తీసిన సీఎం
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టంపై సీఎం సానుకూలత
జులైలో కౌన్సెలింగ్, నెలరోజుల్లో ఫీజుల ఖరారుపై నెలకొన్న సందిగ్ధత
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)తో పరిపాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. అన్నిశాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. భూముల సర్వే, సెటిల్మెంట్లు, రెవెన్యూ, హౌజింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇలా అన్ని విభాగాలను ఏఐ...
మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్కు భద్రత పెంచినట్లు సమాచారం. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవులను ఆశించి దక్కక భంగపడ్డవారు తమ వర్గీయులతో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది....
కేసీఆర్ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ దయ్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతారని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్లో సీఎం రేవంత్ పేరు వచ్చినందున ఆయన రాజీనామా చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులోని అంశాలు.. ఈడీ చార్జ్షీట్ ప్రకారం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా...