Sunday, May 18, 2025
spot_img

goutam gambhir

ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదు

ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన...

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...

భారత్ జట్టుకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంబీర్

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను నియమించారు.రాహుల్ ద్రావిడ్ పదవికాలం ముగిసిపోవడంతో నూతన ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ను ఎన్నుకున్నారు.ఈ విషయాన్నిస్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.ప్రధాన కోచ్ గా గౌతమ్ గంబీర్ ని స్వాగతిస్తునందుకు ఆనందంగా ఉందని తెలిపారు.గంబీర్ తన కెరీర్ లో...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS