మనిషి.. అభివృద్ధి, ఆధునికత అంటూ ఉరుకు పరుగుల జీవితంలో ప్రకృతికి దూరమవుతున్నాడు. తను కూర్చొన్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఆత్మశుద్ధి, మనసు ప్రశాంతత, శరీరానికి వ్యాయామం లేదు. వీటన్నింటినీ యోగ, ధ్యానం ఛేదించి, మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. ఆసనాలు వేయడమే యోగా కాదు. జీవితాన్ని, మనసును మనిషి ఆధీనంలో ఉంచుతుంది. మనసు, శరీర సంగమంతో...
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...